స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?

-

దేశంలో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శనివారం రోజున 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,470 ఉండగా, ఆదివారం నాటికి రూ.285 పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర రూ.73,755కు చేరుకుంది. మరోవైపు శనివారం కిలో వెండి ధర రూ.85,113 ఉండగా, ఆదివారం కూడా రూ.85,113గానే ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,755గా ఉండగా.. కిలో వెండి ధర రూ.85,113గా ఉంది. ఇక విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,755, కిలో వెండి ధర రూ.85,113గ వద్ద ఉంది.  విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,755, కిలో వెండి ధర రూ.85,113, ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,755,  కిలో వెండి ధర రూ.85,113గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news