ఇండియాకు బిగ్‌ రిలీఫ్‌..దేశంలో కొత్తగా కేవలం 13 వేల కేసులే నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా తగ్గి పోయాయి. గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వి డుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13405 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,51,929 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,81,075 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 96.62 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 235 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,12,344 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34226 మంది కరోనా నుంచి కోలు కున్నారు.ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,21,58,510 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,83,27,441 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 35,50,865 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news