అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశం..వీటిపైనే చర్చ

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్…నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. వరుసగా బిజెపి పెద్దలను కలుస్తున్న పవన్ కళ్యాణ్…ఇందులో భాగంగానే..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు.

ఇక ఇవాళ కూడా ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన వారిలో పవన్‌ కళ్యాణ్‌ తో పాటు.. నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. ఇక ఈ సమావేశంలో.. ఏపీ రాజకీయాలపై అమిత్ షా తో పవన్ కళ్యాణ్ టీం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీలో పొత్తులే అంశంగా వీరి చర్చ జరిగిందట.

Read more RELATED
Recommended to you

Latest news