ఢిల్లీలో రావణ దహనం చేయనున్న తొలి మహిళా సెలబ్రిటీ..!

-

దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారనే విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రావణ దహనము సెలబ్రిటీ చేత చేయిస్తున్నారు. ఢిల్లీలోని లవకుశ రామ్ లీలా మైదానంలో రావన్ దాహం కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ చేయనున్నారు. ఈ ఏటా నవ్వుతూ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవకుశ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.

ఎన్నికల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నారు. ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈసారి మహిళా సెలబ్రిటీ కంగనాల కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంట్ కి ఆమెతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నట్టు సమాచారం. రావన్ దాహం కార్యక్రమాన్ని మాత్రం కంగానా చేయనున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా రాంలీల మైదానంలో రావణ దహనం చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలువనున్నారు. ఆర్ఎస్ విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్లో రంగనాథ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రాన్ని రోని స్క్రూ వాళ్ళ నిర్మించారు. సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news