Karnataka: ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు..!

-

దేశంలో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నారు. ఎక్కడ చూసినా.. ఓ మహిళ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు కొంత మంది. అయితే.. తాజాగా ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Karnataka Neha stabbed to death by Fayaz of her college for rejecting his advances

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో నేహా అనే యువతిని కాలేజీ ఆవరణలో ఫయాజ్ అనే యువకుడు పొడిచి చంపేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బీసీఏ కోర్సు సమయంలో వీరిద్దరూ కలిసి చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తామిద్దరం ప్రేమించుకున్నామని, కొన్ని రోజులుగా తనను దూరం పెడుతుండటంతోనే కోపంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news