చతీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్ట్ లు మృతి

-

ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్  జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో జీబాపూర్ జిల్లాలోని చేటేతుంగేలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మణించారు. ఘటన స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుున్నారు.

ఘటన స్థలంలో సెర్చింగ్ నిర్వహిస్తున్నాయి  DRG మరియు CRPF బలగాలు. ఎన్కౌంటర్ ఘటనను ధ్రువీకరించిన బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్. ఈ మధ్య కాలంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య  ఎన్ కౌంటర్ భారీగానే చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ ఘటనను ధ్రువీకరించిన బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news