పాక్ దాడుల్లో దాదాపు 10 మంది జవాన్లు, 40కి పైగా సామాన్యులు మృతి !

-

పాక్ దాడుల నేపథ్యంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పాక్ దాడుల్లో దాదాపు 10 మంది జవాన్లు 40కి పైగా సామాన్యులు మృతి చెందారు. పహల్గాం దాడిలో 26 మంది చనిపోయిన తరువాత పాకిస్తాన్ చేసిన దాడుల్లో పూంచ్ సెక్టార్లో 16 మంది సామాన్యులు చనిపోగా మరో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు.

Nearly 10 soldiers and over 40 civilians killed in Pakistani attacks
Nearly 10 soldiers and over 40 civilians killed in Pakistani attacks

 

ఇక అటు పాకిస్తాన్ కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోం.. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్‌ దుమ్ముదులిపేశాం… న్యూ ఏజ్‌ వార్‌ ఫేర్‌లో కూడా మన శక్తిని చూపించామన్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేకిన్ ఇండియా ఆయుధాలు వినియోగించాం.. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news