మాకు ప్రతి ఓటు ముఖ్యమే – ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్

-

దేశంలోని ప్రతి ఓటు తమకు ముఖ్యమైన అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ట్వీట్ చేశారు. తమకు ప్రతి ఓటు ముఖ్యమైన అని వెల్లడించారు.

pm modi comments on today polling

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఇవాళ 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైందని తెలిపారు. రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న అంటూ పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యంగా యువత అలాగే తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు కచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. దేశాన్ని పాలించే వారి కోసం కచ్చితంగా ఓటు వేయాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news