BREAKING : ప్రధాని మోదీ సోదరుడికి రోడ్డు ప్రమాదం

-

BREAKING : ప్రధాని మోదీ సోదరుడికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీకి పెను ప్రమాదం తప్పిదనే చెప్పాలి. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో మంగళవారం కర్ణాటకలోని మైసూర్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మైసూరు శివారులో కడ్కోళ్ల అనే ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version