కేజ్రీవాల్‌ బిగ్‌ షాక్‌..కేబినేట్‌ నుంచి వైదొలిగిన మంత్రి రాజ్ కుమార్

-

కేజ్రీవాల్‌ బిగ్‌ షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాబినెట్ నుంచి వైదొలిగారు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్. ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు నచ్చకే పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు మంత్రి రాజ్ కుమార్.

Raaj Kumar Anand, Delhi’s social welfare minister, resigns from Arvind Kejriwal Cabinet

అన్ని ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని… రాజకీయాలు మారలేదు కానీ ముఖ్య నేత మారిపోయాడని కేజ్రీవాల్‌ పై ఆగ్రహించారు మంత్రి రాజ్ కుమార్ ఆనంద్. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని… ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిందని బాంబ్‌ పేల్చారు.
కాగా ఇటీవల రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో సోదాలు నిర్వహించింది ఈడీ. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాబినెట్ నుంచి వైదొలిగారు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్.

Read more RELATED
Recommended to you

Latest news