కర్ణాటక ఒక్కటే కాదు.. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తాం – రాహుల్‌ గాంధీ

-

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ స్పందించారు. కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్‌ గాంధీ.. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని వెల్లడించారు రాహుల్‌ గాంధీ. ప్రతి ఒక్కరు కష్టపడి కలిసిమెలిసి పనిచేశారు వారందరికీ నా కృతజ్ఞతలు.. కర్ణాటక ఎన్నికలలో పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలు గెలిచారని వివరించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరఫున పనిచేసింది… భయం వదిలేసి బిజెపితో పోరాటం అని వెల్లడించారు.ఇది అందరి గెలుపు కర్ణాటక ప్రజల గెలుపు..ఐదు నెలల కిందట కర్ణాటక పేద ప్రజలను కలిసాను వారి బాధలు నేను విన్నానని చెప్పారు. కర్ణాటక ప్రజలకి ఫై 5 గ్యారెంటీలు ఇచ్చాము వాటిని తొలి క్యాబినెట్ సమావేశంలోని ఇంప్లిమెంట్ లోకి తెస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news