rahul gandhi
భారతదేశం
తెలంగాణలో అధికారం మాదే – రాహుల్ గాంధీ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజస్థాన్, చత్తీస్గడ్ లోను తిరిగి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో...
Telangana - తెలంగాణ
గద్దర్ కుటుంబానికి సోనియాగాంధీ బంపర్ ఆఫర్ ?
గద్దర్ కుటుంబాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలకు తెలిపారు రాహుల్ గాంధీ. గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ.. తమ పార్టీ నుంచి ఏదైనా చేస్తామని హామీ ఇచ్చారట.
ఆరోగ్య కారణాలరీత్యా గద్దర్ కుటుంబ...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే : రాహుల్ గాంధీ
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఇవాళ హైదరాబాదులోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ,...
Telangana - తెలంగాణ
హస్తం ‘పంచతంత్రం’..కారుని నిలువరిస్తాయా?
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. ప్రతిపక్షాలన్నీ ప్రజాకర్షణ మేనిఫెస్టో రూపొందించాలని వ్యూహరచన చేస్తున్నారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలలో స్పీడ్ పెంచితే, వాటికి దీటుగా తమ మేనిఫెస్టో ఉండాలని కాంగ్రెస్ ఆలోచనలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపిన...
ముచ్చట
ఎడిట్ నోట్: సెప్టెంబర్ ‘17’..!
తెలంగాణ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు..ఈ నెలాఖరు లేదా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా కేంద్రం ఏమైనా జమిలి ఎన్నికల ఆలోచన చేస్తే..ఇంకా ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే ఎన్నికల షెడ్యూల్ గురించి పక్కన పెడితే..అప్పుడే తెలంగాణలో ఎన్నికల వేడి మాత్రం మొదలైంది. దీంతో మూడు...
Telangana - తెలంగాణ
వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్.. మరో కీలక కమిటీ..
రానున్న ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి రావాలని భావించే పార్టీల్లో కాంగ్రెస్ ముందు వరుసులో ఉంటుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు. అయితే.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 16 మందితో పార్టీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. పదహారు మంది సభ్యులు గల ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి...
భారతదేశం
జమిలి ఎన్నికల రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది : రాహుల్ గాంధీ
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఇండియా, అదే భారత్ అంటే రాష్ట్రాల సమాహారం..ఒక దేశం. ఒకే ఎన్నిక ఆలోచన అంటే అది ఐక్యత సహా అన్ని రాష్ర్టాలపై దాడి అని...
ముచ్చట
ఎడిట్ నోట్: జగన్ అభయ ‘హస్తం’..!
జగన్ తుమ్మిన..దగ్గిన టిడిపి అనుకూల మీడియాలో పెద్దగా చేసి కథనాలు వేయడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశాన్ని బూతద్దంలో పెట్టి వార్తలు వండేస్తుంది. ఇక వీటిల్లో కల్పిత కథనాలే ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో నిజమెంత ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. ఇక ప్రతి సారి జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు..అక్కడ బిజేపి పెద్దలని కలుస్తారు....
భారతదేశం
INDIA కూటమి పీఎం అభ్యర్థి ఎవరో తెలుసా ?
దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఒక పెద్ద కూటమి ఇండియా అనే పేరుతో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు మీటింగ్ లో పాల్గొన్న కూటమిలోని పార్టీలు .. రేపు మరోసారి ముంబై లో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశంలో కీలకమైన అంశాలపై మీద నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పుడు ఒక...
భారతదేశం
ఉత్తమ్ కుమార్ రెడ్డి: 2024 లో ప్రధానిగా రాహుల్ గాంధీ
భారతదేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఇవే చివరి ఎన్నికలు అంటూ కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో ఈ సంవత్సరం మొత్తం అయిదు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి పక్షాలు విజయాన్ని సాధిస్తాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఇక ఈ విజయమే...
Latest News
TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి
TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
Telangana - తెలంగాణ
రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కేంద్ర...
భారతదేశం
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా బెంగళూరులో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్రెడ్డి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?
చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...