ఉగ్రవాదుల కుట్రలు.. ఢిల్లీలో హై అలర్ట్.. !

-

ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఢిల్లీ పర్యాటక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టింది. ఉగ్రవాదులు ఢిల్లీని టార్గెట్‌ చేయొచ్చంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి.

delhi 

కాగా, పహల్గాం ఉగ్రవాదులు గురించి షాకింగ్ నిజం బయటపడింది. ఇంకా భారత్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రదాడి అనంతరం దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కున్నారని తెలిపింది ఓ దర్యాప్తు సంస్థ. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను వాడి ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారని తెలిపింది ఎన్ఐఏ.

 

Read more RELATED
Recommended to you

Latest news