విండీస్‌తో రెండో టెస్టు.. దంచికొడుతున్న భారత్

-

వెస్టిండీస్, టీమిండియా జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. వెస్టిండీస్ తో రెండో టెస్టులో భారీ స్కోర్ దిశగా భారత్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 288/4 స్కోర్ చేసింది.

యశస్వి జైస్వాల్ 57, రోహిత్ 80, గిల్ 10, రహనే 8 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ 87*, జడేజా 36* ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజయంగా 106 రన్స్ జోడించారు. కీమర్ రోచ్, గాబ్రియల్, హోల్డర్, వర్రీఖాన్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news