T20 world Cup 2022 : నేడే న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా, ఇవాళ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిడ్నీలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఈ మ్యాచ్ కు వర్షం గండం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం పడితే న్యూజిలాండ్ విజేతకానుంది. వర్షం పడకపోతే యధావిధిగా మ్యాచ్ జరగనుంది. ఇంకా జట్ల వివరాల్లోకి వెళితే..

ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

 

మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

Read more RELATED
Recommended to you

Latest news