BREAKING : సెమీస్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్‌

-

BREAKING : టి20 వరల్డ్ కప్ లో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. సెమీస్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది పాకిస్థాన్‌. టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్ సెమీస్ లో అడుగుపెట్టింది.

తోలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 రన్స్ మాత్రమే చేసింది. చేధనకు దిగిన పాకిస్తాన్ బ్యాటర్లు రాణించారు. పాక్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 128 రన్స్ చేసింది. గ్రూపు 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరాయి.

Read more RELATED
Recommended to you

Latest news