T20 worldcup : ఇండియాతో తలపడే పాక్ జట్టు ఇదే

-

అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా టి20 వరల్డ్ కప్ మరో నెల రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ తరుణంలో లో పెట్టాను ప్రకటిస్తూ మెగా టోర్నీకి తాము సిద్ధమని ప్రకటిస్తున్నాయి అన్ని దేశాలు. ఇప్పటికే టీమిండియాను బీసీసీఐ ప్రకటించగా… తాజాగా ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.

త్వరలో వీరు పాల్గొనబోయే న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ప్రపంచ కప్ కు కూడా 15 మంది తో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఈ జట్టులో అసిఫ్ అలీ మరియు కుస్ దిల్ ష లకు… చోటు దక్కింది. ఇక ఈ జట్టే.. టి20 వరల్డ్ కప్ లో మన ఇండియా తోను తలపడనుంది.
పాక్ జట్టు : బాబర్ అజామ్ (సి), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్ (WK), హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మహ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వసీం, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్,
రిజర్వ్‌లు: దహాని, ఉస్మాన్ ఖాదిర్ & ఫఖర్ జమాన్.

Read more RELATED
Recommended to you

Latest news