ఏపీలో త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమి బలం నేపథ్యంలో నాలుగు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చినా మూడు టీడీపీకే సొంతం కానున్నాయి.

ఈ సారి అయినా తెలుగుదేశం నుంచి బీసీ, ఎస్సీ నేతలు రాజ్యసభకు వెళతారా ? అసలు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి టీడీపీ తరపున ఎవరెవరు ? ఏయే కులాల నేతలు రాజ్యసభకు వెళ్లారు ? చంద్రబాబు ఈ సారి అయినా బీసీ, ఎస్సీలకు అవకాశం ఇస్తారా ? అన్న పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి..
