andhra pradesh news

 ఎమ్మెల్సీ ఎఫెక్ట్: మంత్రుల సీట్లు గోవిందా?

ఎమ్మెల్సీ ఫలితాలు రివర్స్ లో వచ్చిన నేపథ్యంలో కొందరు మంత్రుల పదవులు పోతాయా? నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా పోయే అవకాశం ఉందా? అంటే ఉందనే చెప్పవచ్చు. ఇటీవలే కేబినెట్ సమావేశంలో జగన్..కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, కొందరు మంత్రులు సరిగా పనిచేయడం లేదని, అలాంటి వారిని...

ఎడిట్ నోట్: గెలవని వాడిపై పోరు.. భయమా?

రెండు చోట్ల ఓడిపోయాడు..జగన్ పెట్టిన అభ్యర్ధుల మీదే గెలవలేకపోయాడు..ఇంకా జగన్‌ని గద్దె దింపుతానని సవాల్ చేస్తున్నాడు..దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో 175 సీట్లలో పోటీకి అభ్యర్ధులని దింపాలి.. నెక్స్ట్ ఎన్నికల్లో ఎన్నిచోట్ల పోటీ చేసిన గెలవడు..ప్యాకేజ్ స్టార్, చంద్రబాబుకు దత్తపుత్రుడు.. చంద్రబాబుని సీఎం చేయాలని చూస్తున్నాడు. ఈ మాటలు వైసీపీ మంత్రులు, నేతలు..పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి...

కేశినేని వార్నింగ్.. బాబుతో తేల్చేసుకున్నట్లే?

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా తయారైన విషయం తెలిసిందే..తాను పూర్తిగా టీడీపీకి విధేయుడుని అని, పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటానని, కానీ పార్టీలోని తప్పుల్ని ఎత్తిచూపుతానని మొదట నుంచి అదేవిధానంలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల నుంచి నాని..ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో...

రౌడీ సేన.. ఆ మాట మీరు చెబుతున్నారా..?

ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నరసాపురం సభ సాగింది. అక్కడ పలు కార్యక్రమాలని ప్రారంభించడానికి వచ్చిన జగన్..పూర్తిగా చంద్రబాబు, పవన్‌లని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరినీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇంకా టీడీపీ నటే తెలుగు బూతుల...

పవన్‌కు నాదెండ్ల క్లారిటీ.. బాబు వైపే..?

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి..ఏ పార్టీతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందనే అంశాలపై పవన్ కల్యాణ్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కన్ఫ్యూజన్ కూడా పవన్..మోదీతో భేటీ అయిన తర్వాతే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్తితుల్లోనూ చంద్రబాబుతో కలవకూడదని మోదీ..పవన్‌తో చెప్పినట్లు తెలిసింది. బాబుతో కలిస్తే ఇంకా రాజకీయంగా ఎదగనివ్వరు...

సంచలనం : గుడివాడలో గెలుపుపై కొడాలికి డౌట్.. కానీ..!

2009 వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి నాని తన అడ్డాగా మార్చుకుని, వైసీపీకి అనుకూలమైన స్థానంగా మార్చేసిన విషయం తెలిసిందే. అక్కడ అభ్యర్ధులని మార్చిన సరే టీడీపీ..కొడాలికి చెక్ పెట్టలేకపోతుంది. అయితే అధికారంలోకి వచ్చాక కొడాలి..మరింత దూకుడుగా చంద్రబాబుని తిడుతూ వాచ్చరు. ఇంకా బాబుని అలా ఎవరు తిట్టి...

నరసాపురం నుంచే రఘురామ..వైసీపీ నుంచి ఎవరంటే?

సీఎం జగన్ పర్యటనతో మరోసారి నరసాపురం పార్లమెంట్ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జగన్..నరసాపురంలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అలాగే రాజకీయంగా టీడీపీ-జనసేనలపై విమర్శలు చేశారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ విషయం హైలైట్ అయింది..ఇక్కడ జగన్ ప్రభుత్వానికి కంట్లో నలక మాదిరిగా ఉన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉన్నారు. గత...

పెరిగిన జనసేన గ్రాఫ్..ఎంత శాతం అంటే?

ఏపీలో ప్రతిరోజూ ఎన్నికల యుద్ధం జరుగుతున్నట్లే కనిపిస్తోంది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..అయినా సరే రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి.. ప్రజల్లోకి వెళుతున్నారు..ఎన్నికలు హామీలు ఇస్తున్నారు..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు..మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ అడుగుతున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు వైసీపీకి పూర్తి అనుకూల వాతావరణం లేదు. ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది..కానీ...

జగన్ ‘ఇదేం కర్మ’.. బాబు పకడ్బందీ వ్యూహాలు..!

ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు తన వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ మూడున్నర ఎల్లల్లో పలు వ్యూహాలతో ముందుకొచ్చారు గాని..జగన్ బలం ముందు బాబు తేలిపోతున్నారు..కాకపోతే కొన్ని అంశాల్లో బాబు ముందు ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..మరో 16 నెలల్లో ఎన్నికలు...

ఎడిట్ నోట్: ఒక్క ఛాన్స్..మరొక్క ఛాన్స్..చివరి ఛాన్స్..!

ఏపీలో ఛాన్స్‌లో గోల ఎక్కువైపోయింది...ప్రజలని సెంటిమెంట్‌తో పడగొట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఎవరికి వారే ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్, మరొక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే, ఇప్పటినుంచే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్...ఒక్క...
- Advertisement -

Latest News

రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని వైఎస్‌ షర్మిల అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్...
- Advertisement -

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా...

BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్‌ వస్తున్న...

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్‌

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్‌. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం...

shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్...