andhra pradesh news

గొర్రెల కాపరిపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం

చింతమనేని ప్రభాకర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవ్వరికైనా ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చింతమనేని చేసిన దారుణాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అధికారులను సైతం లెక్కపెట్టని వ్యక్తిత్వం చింతమనేని ప్రభాకర్‌ది. అయితే ప్రస్తుతం ప్రభాకర్‌ పదవిలో లేకపోయినా కూడా ఇష్టప్రకారం రెచ్చిపోతున్నారు. జనం...

Y.S. Jagan : నెరవేరనున్న దశాబ్ధాల కల.. వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం

Y.S. Jagan: కరువు పీడిత పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 15న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో వరికపూడిసెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి బుధవారం ఉదయం 9.45 గంటలకు తన క్యాంపు...

పేదవారికి అండ.. జగనన్న ఆరోగ్య సురక్ష…

విద్యా వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేధావులు అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో విద్య వైద్యం రెండు కార్పొరేట్ సంస్థలకే పరిమితమయ్యాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది....

టీడీపీలో పదవుల పందేరం…!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా పార్టీ కోసం తెగ కష్టపడ్డారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఏడాది నుంచి పర్యటనలు చేసిన చంద్రబాబు... మహానాడు తర్వాత...

జగన్ సర్కార్ మరో రికార్డ్‌…!

జగన్ సర్కార్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. అభివృద్ధి శూన్యమంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాటలతో కాకుండా... చేతలతో సమాధానం చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధిని గాలికి వదిలేశాడంటూ జగన్‌పై చేస్తున్న విమర్శలకు లెక్కలతోనే జవాబు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం అంటూ జగన్‌ చెప్పిన మాట...

టీడీపీలో బిల్డప్ బాబాలదే హవా…!

రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను...

బాబు నిర్ణయంతో టీడీపీ భూస్థాపితమేనా….!

చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. రాజకీయాల్లో అపర చాణిక్యుడు అంటూ తనను తాను చెప్పుకుంటారు చంద్రబాబు. ఇక 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర అని కూడా గొప్పలు చెప్పుకుంటారు. వీటన్నిటికి తోడు... 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహించిన రికార్డు కూడా తన సొంతమంటారు. తెలుగు రాష్ట్రాల్లో...

పెట్టుబడుల సాధనలో జగన్ సర్కార్ అగ్రగామి….!

ఏపీలో అభివృద్ధి జరగటం లేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బదులిస్తోంది వైసీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నాయనేది బహిరంగ రహస్యం. అమరావతి గ్రాఫిక్స్ తప్ప కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏవీ లేవని అప్పట్లో మేధావులు, రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చేసింది తక్కువ.....

బండారు పని అయిపోయిందా…?

బండారు సత్యనారాయణ మూర్తి... టీడీపీ సీనియర్ నేతగా ఈయనకు పేరు. కానీ... అంతకు మించి ఈయనకు మరింత పాపులారిటీ వచ్చింది. అందుకు ప్రధాన కారణం... మంత్రి రోజాపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే. మంత్రి రోజాను కించపరిచేలా కామెంట్లు చేశాడంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్...

రూల్స్ బ్రేక్ చేసిన చంద్రబాబు నాయుడు..

రూల్స్ అన్నాక అందరికీ ఒకటే పేదవాడికైనా గొప్పవాడికైనా రాజకీయ నాయకుడికైనా రూల్స్ ఇచ్చినప్పుడు కోర్టు అవి అతిక్రమించకూడదు. కానీ, మన బాబు గారు అందరిలా కాదు రూల్స్ గ్రిల్స్ నాకు లేవు అన్నట్టుగా జైలు బయటకు రాగానే మైక్ తీసుకుని మాట్లాడేశారు. అసలు కోర్టు ఏం చెప్పింది అంటే మీ ఆరోగ్య పరిస్థితి అర్థం...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....