మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ..!

-

మందా జగన్నాథ్ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ బహుజన్ సమాజ్ పార్టీలో చేర్చుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీలో ఈయన ఉన్నారు తర్వాత ఇలా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ బహుజన్ సమాజ్ పార్టీలో చేర్చుకున్నారు.

అయితే నాగర్ కర్నూలు బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మంద జగన్నాథం వేసిన నామినేషన్ ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇది ఇలా ఉంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఆయన్ని తెలుగుదేశం నుండి బహిష్కరించారు. పార్టీ విప్కి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు స్పీకర్ సోమనాథ్ చటర్జీ లోక్సభ నుండి ఆయన్ని బహిష్కరించారు. అలానే ఆయనని అనర్హులుగా ప్రకటించారు అవిశ్వాస తీర్మానం సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news