మ్యాచ్ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలిసిపోయింది..?

-

ప్రస్తుతం ఐపీఎల్ స్కోరు ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే మునుపటి లా కాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దృశ్య స్టేడియంలో ఎలాంటి ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్… ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజేతగా నిలిచింది.

అయితే నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో టీవీలకు అతుక్కుపోయారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే స్టేడియం గ్యాలరీ లో కూర్చో ని ఎంతో టెన్షన్ గా గోళ్ళు కొరుకుతూ ఉత్కంఠ భరితంగా సాగుతుంది మ్యాచ్ కన్ను ఆర్పకుండా వీక్షిస్తున్న ఓ అమ్మాయి కెమెరా కంట పడటంతో ఆ అమ్మాయి ఎవరబ్బ అని టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరూలో సందేహం మొదలైంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఎట్టకేలకు ఆ అమ్మాయి వివరాలు పట్టేశారు. ఆ అమ్మాయి పేరు రియ లాల్వాజ్.. ఇక ఈ అమ్మాయికి టీవీలో కనిపించడంతో క్రేజ్ పెరిగిపోయి ఒక్కరోజులోనే 61 వేల మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news