ipl

IPL ఫ్యాన్స్​కు గుడ్​​న్యూస్​..

ఐపీఎల్ అభిమానులకు ముఖేష్‌ అంబానీ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్‌ కలిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల డిజిటల్‌ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు...

తీవ్ర అనారోగ్యంతో ఐపీఎల్ మాజీ చైర్మెన్ ల‌లిత్ మోదీ..ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌పైనే !

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని, న్యూమోనియా కూడా అటాక్ అవడంతో ప్రస్తుతం లండన్ లోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నట్లు ఆయన ఇన్స్టా లో పోస్ట్ చేశాడు. మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు 24/7 తన ఆరోగ్యాన్ని...

IPL ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. ఇక ఉచితంగా మ్యాచులు చూడొచ్చు !

ఐపీఎల్ 2023 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈ టోర్నమెంట్ లో వేర్వేరు ఫ్రాంచైజీల ప్లేయర్లు అందరూ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే IPL ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ అందింది.  2008లో ఐపిఎల్ ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ నుంచి కొన్నాళ్లపాటు సోనీ మ్యాక్స్...

IPL 2023 : హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ దొరికినట్లేనా ?

ఐపీఎల్ మినీ వేలం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో కోట్లు కుమ్మరించాయి ఫ్రాంచైజీలు. ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సామ్ కర్రన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండు యంగ్ సెన్సేషన్ హారిబ్రూక్ కోసం ఫ్రాంచైజీ లన్నీ పోటీపడ్డాయి. రూ. 10...

కరోనా విజృంభణ..తెలంగాణ, ఏపీ కీలక నిర్ణయం

చైనాలో పుట్టిన కరోనా కేసులు ఇండియాలో మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ మరియు తెలంగాణ అలర్ట్ అయ్యాయి. కరోనాపై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల షాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు ఏపీ...

IPL 2023 : CSK కు బిగ్‌ షాక్‌..రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రావో

వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేసింది సీఎస్కే ప్రాంచైజీ. గత కొన్నేళ్లుగా ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో చెన్నై తరపున ఆడి, ఎన్నో విజయాలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసింది ఇతడే....

ఈనెల 23న IPL వేలం..రూ.2 కోట్ల లిస్టులో లేని భారత ప్లేయర్లు వీరే

IPL 2023 : 2023 ఐపీఎల్ సీజన్ కు జరిగే వేలంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈనెల 23న కోచి వేదికగా ఈ మినీ యాక్షన్ జరుగుతుందని ప్రకటించింది. ఈ టోర్నీకి ఈసారి 991 మంది రిజిస్టర్ అయ్యారని, వీరిలో 714 మంది భారతీయులు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని బోర్డు...

ఐపీఎల్ ఫాన్స్ కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్

ఐపీఎల్ కు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే వచ్చే ఏడాది జరగబోయే మినీ వేళానికి ముందు ప్రస్తుతం జట్లు ఆటగాళ్లను షఫీల్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పొలార్డ్ ను వదులుకోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈ...

భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేదు – ఐపీఎల్ చైర్మన్

భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేదని చెప్పారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్.  త్వరలోనే ఐపిఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ గా అవతరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తామని తెలిపాడు. భారత క్రికెటర్లకు బయట లీగ్ లలో ఆడేందుకు అనుమతి...

Suresh Raina: ఐపీఎల్‌కు రైనా రిటైర్మెంట్ !

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్ రైనా సంచలన నిర్నయం తీసుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌ కు పూర్తిగా గుడ్‌ బాయ్‌ చెప్పేందుకు సురైష్‌ రైనా సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. ఐపీఎల్‌ తో పాటుగా భారత టి20 లీగ్ మరియు దేశంలోని ఇతర దేశవాళీ పోటీల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట సురేష్‌ రైనా. దీనిపై త్వరలోనే...
- Advertisement -

Latest News

ఆ ఆలయంలో ఎటు చూసిన పాములే.. పోటెత్తుతున్న జనం..

మనదేశంలో ఆలయాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే ప్రతి ఆలయంలోనూ దేవుడి విగ్రహం ఉంటుంది..కానీ మనం చెప్పుకోబోయే ఆలయంలో మాత్రం అమ్మవారు పాముల రూపంలో...
- Advertisement -

బండి సంజయ్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ఫైర్..రూ.10 వేలు చిన్న సాయమా

బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ప్రశ్ణించారు. ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన...

రాహుల్ గాంధీ ఓబీసీల పరువు తీసేలా మాట్లాడారు – ఎంపీ లక్ష్మణ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రధాని కావడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇష్టం లేదని...

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని – డీకే అరుణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుందని విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం...

Pavitra Naresh Marriage : నరేష్ – పవిత్ర లోకేష్ ల ‘మళ్లీ పెళ్లి’కి ఏర్పాట్లు పూర్తి..

ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేష్ మరో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను తాజాగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక ట్విస్ట్ ల మధ్య ఈ ప్రేమ పక్షులు పెళ్లి...