ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తాం: పొంగులేటి

-

ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రభుత్వం నెరవేరుస్తుందని దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారెంటీల్ని అమలు చేశామని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్కూల్ బిల్డింగ్ కి మంత్రి పొంగలిటి శంకుస్థాపన చేసి మొన్నటిదాకా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు.

minister ponguleti srinivas reddy gave clarity

ప్రజాదనంతో ప్రాజెక్టులు కట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం వేల ఎకరాలు అసైన్డ్ భూమిని కబ్జా చేసిందని అన్నారు. వేళల్లో డబుల్ బెడ్ రూమ్ పిల్లని నిర్మించి ఇల్లు లేని పేదలకు అందిస్తామని హామీ ఇచ్చి వందలకే పరిమితమైందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news