వెన్కేపల్లిలో విద్యార్థులతో మాట్లాడిన పొన్నం..!

-

విషయం ఏమైనా కూడా అందరిలా కాకుండా తనదైన స్టైల్ లో స్పందించే వారు పొన్నం ప్రభాకర్. ఈరోజు సైదాపూర్ మండల పరిధిలో పర్యటన లో భాగంగా మార్గం మధ్యలో వెన్కేపల్లిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తో కాసేపు ఆయన సరదాగా ముచ్చటించారు పాఠశాల స్థితిగతులు సమస్యల్ని అడిగానని తెలుసుకున్నారు.

మధ్యాహ్నం భోజనము సక్రమంగా పెడుతున్నారా, గుడ్డు ఇస్తున్నారా అని అడిగారు ఉపాధ్యాయులు కొరత ఏమైనా ఉందా, సక్రమంగా పాఠాలు చెబుతున్నారా తాగునీటి అందుబాటులో ఉందా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు వార్షిక పరీక్షలు దగ్గర పడ్డాయని పిల్లలందరూ చక్కగా చదువుకుని తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని విద్యార్థులకు చెప్పారు పొన్నం ప్రభాకర్. తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news