పోతిన మహేష్ రాజకీయ జీవితం అందుకే నాశనం అయ్యిపోయింది..!

-

జగన్ కారణంగా పోతిన మహేష్ రాజకీయ జీవితం నాశనం అయిపోయిందని టీడీపీ సోషల్ మీడియా నేత స్వాతి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కూటమిలో సీట్ల పంపకంలో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ బిజెపికి ఇచ్చిన కారణంగా పోతున్న మహేష్ సీటు కోల్పోయాడని అన్నారు. అయితే సీటు ఇవ్వని కారణంగా మహేష్ కి అన్యాయం జరిగిందని ఈ క్రమంలో మహేష్ కి సానుభూతి పెరిగిందని అన్నారు.

pothina slams pawan

సీటు రాకున్నా పవన్ కళ్యాణ్ విధేయుడుగా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి సరైన గుర్తింపు దక్కి ఉండేది. కాదనుకుని పవన్ కళ్యాణ్ ని గౌరవిస్తూనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్న గెలిచేవాడని అన్నారు. కానీ సీటు రాలేదని అక్కస్సుతో జగన్తో టచ్ లోకి వెళ్ళాడు ఏ పార్టీ అభ్యర్థి అయినా వైసీపీలో చేర్చుకోవాలంటే జగన్ పెట్టే మొదటి కండిషన్ గతంలో పనిచేసిన పార్టీ అధినాయకుడిని తిట్టించడం అని స్వాతి రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news