కాళేశ్వరంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ

-

ఇవాళ్టీతో కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ జూన్ 6, 2024న న హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటి వరకు అందిన రిపోర్టులు, వచ్చిన ఫిర్యాదులను మొదటగా పరిశీలించిన అనంతరం రెండో వారంలో పలువురికీ సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టకు పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లు, మాజీ అధికారులను పిలిచి..వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఫిర్యాదులు చేసిన వారిని కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ పిలిచి విచారణ చేయనున్నారు . ఇప్పటికే కాళేశ్వరం లోని బ్యారేజీలను కమిషన్ సభ్యులు 2 సార్లు విజిట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news