పంజాబ్ మరియు బెంగళూర్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మొదట ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిన బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూర్ ఇన్నింగ్స్ ను 10 ఓవర్ ల వరకు చూసిన ఎవరైనా 200 ఖచ్చితంగా సాధిస్తుంది అని అనుకుని ఉంటారు. కానీ చివరికి చేసింది కేవలం 174 పరుగులు మాత్రమే.. దాదాపుగా 16 ఓవర్ ల పాటుగా ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో ఉన్నా టోటల్ స్కోర్ అంతే అంటే చాలా దారుణంగా వీరి ఇన్నింగ్స్ ముగిసింది అని చెప్పాలి.
ఐపిఎల్: పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యం… చేదిస్తుంధా … చతికిలబడుతుందా !
-