IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే పూర్తయింది. ఇందులో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ జట్లు.మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్‌ చేయనుంది చెన్నైసూపర్‌ కింగ్స్‌ జట్టు. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. జట్ల వివరాల్లోకి వెళితే…

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS ధోని (w/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

 

 

Read more RELATED
Recommended to you

Latest news