జగన్ మీద ఆర్ నారాయణ మూర్తి ప్రశంసల జల్లు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ని కాకపోయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వారికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని నారాయణ మూర్తి తెలిపారు.

Jagan
Jagan

ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్న నారాయణమూర్తి జగన్ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పటి దాకా విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లోని మెట్ట ప్రాంతాల్లో ఒక పంట పండడమే కష్టంగా ఉండేదని కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశారని పేర్కొన్నారు. పేదల సమస్యలు పరిష్కారం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఎవరికైనా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని

Read more RELATED
Recommended to you

Latest news