స్పీకర్ కి వైసీపీ రెబల్ MLA లేఖ..!

-

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లేఖ రాశారు. తన ఫిర్యాదుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా పోస్టులని కాపీలు ఇవ్వాలని స్పీకర్ ని ఆయన సోమవారం కోరారు ఆనం బాటలోనే మిగిలిన రెబల్ ఎమ్మెల్యేలు కూడా చేరారు. తమకి కూడా మరింత సమయం ఇవ్వాలని స్పీకర్ ని రిక్వెస్ట్ చేశారు.

క్లియర్గా ఇవాళ విచారానికి హాజరు కాలేమని ఎమ్మెల్యేలు అందరూ స్పష్టం చేశారు ఇటీవల వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకి స్పీకర్ ఇంకోసారి నోటీసులు పంపించారు. 19న విచారణకి హాజరవ్వాలని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు టిడిపి వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు నిన్న శుక్రవారం విచారానికి రావాలని స్పీకర్ ఆదేశించారు ఇరుపక్షలు ఎమ్మెల్యేలు విచారణకి హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news