T20 ప్రపంచకప్ విజేతకు రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇస్తున్నాయి.ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పలు మ్యాచ్లు కూడా జరిగాయి. అయితే ఈ ప్రపంచ కప్ విజేతకి ఇదివరకు కంటే ఎక్కువ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది.ఈ T20 ప్రపంచకప్ విజేతకు $2.45m (20.36cr)ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. టీ20 టోర్నీ చరిత్రలో ఇదే అత్యధికం అని పేర్కొంది.

రన్నరపు $1.28m(₹10.64cr), సెమీస్లో ఓడిన జట్లకు $787,500 చొప్పున ఇవ్వనుంది. సెకండ్ రౌండ్కి అర్హత సాధించని జట్లకు $382,500, 9-12స్థానాల్లో నిలిచిన వాటికి $247,500, 13-20 స్థానాల్లో నిలిచిన టీమ్స్క $225,000 దక్కనుంది. అలాగే ఒక్కో విజయానికి $31,154 బోనస్ లభించనుంది. ఇదిలా ఉంటే… టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news