అమరావతి(శ్రీకాకుళం): కవిటి మండలంలో కిడ్నీ వ్యాధి స్థితిగతులపై న్యూఢిల్లీకి చెందిన ఐసీఎంఆర్ బృందం పరిశోధనలు ప్రారంభించారు. ఐసీఎంఆర్ నెఫ్రాలజీ ఈడీ డాక్టర్ వివేకానంద ఝా నేతృత్వంలో కవిటి, కపాసుకుద్ది గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ఇంటింటా తిరిగి వ్యాధిగ్రస్థుల రక్త నమూనాలను సేకరించారు. రోగులతో మమేకమై వారి పూర్వ పరాలపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధుల నివారణపై జాతీయ స్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డాక్టర్ వివేకానంద తెలిపారు.
కవిటిలో కిడ్ని వ్యాధులపై పరిశోధనలు
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్ ప్రచారం !
జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఇవాళ హీరో వరుణ్ తేజ్ ప్రచారం...
బడే భాయ్ కి, చోటే భాయ్ కి ఓటేసినా మోటార్లకు మీటర్లు పెడతారు – KCR
ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చోటే భాయ్.. నరేంద్ర భాయ్ బడే భాయ్...
నేడు వైసీపీ మేనిఫెస్టో 2024 విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్
CM YS Jagan will release YCP Manifesto 2024 today:...