Srikakulam
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ నేత హత్య
ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్సీపీ నేత హత్య కలకలం రేపింది. గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్ కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. రక్తపు మడుగులో రామశేషుని గుర్తించిన స్థానికులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్
రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి రేపు ఉదయం సీఎం జగన్ 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి...
diwali
ఆ ఊరిలో అస్సలు దీపావళి చేసుకోరట..ఎందుకంటే?
మన దేశంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగలలో ఒకటి దీపావళి..పిల్లలు,పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దద్దరిల్లేలా జరుపుకోనే పండుగ అని చెప్పాలి.దీపావళి అంటే కేవలం బాంబుల మోతే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునే వారికి దీపావళి సరైన రోజు.. అంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి.. లక్ష్మీ దేవిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమ్మ ఒడి : 1.14 శాతం మందికే రాలేదట!
జగనన్న అమ్మ ఒడి పథకం కేవలం 1.14 శాతం మాత్రమే రాలేదని సీఎం జగన్ అంటున్నారు.ఇవాళ శ్రీకాకుళం కేంద్రంగా ఆయన మూడో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, సంబంధిత ఆర్థిక లబ్ధిని నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.అయితే విపక్షాలు చేస్తున్నవి, చెబుతున్నవి అన్నీ అబద్ధాలే అని తేల్చేశారు. తాను ఒక్కడినే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మీకు తీరని కోరికలు ఉన్నాయా? అక్కడ ఒక అరటి గెల కడితే వెంటనే తీరతాయట..
సాదారణంగా గుడికి వెళ్ళే భక్తులు పండు, పూలు, ప్రసాదం తీసుకొని వెళ్తారు..కానీ ఓ గుడికి వెళ్ళే భక్తులు మాత్రం ఏకంగా అరటి గెలలు తీసుకొని వెళ్తారు.. స్వామి వారికి భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీరతాయి. దాంతో భక్తులు అరటి గెలను కడతారు..నిజంగా వింతగా ఉందే.. ఇదంతా అబద్దం అని కొట్టి పారెయ్యకండి..ఇది నిజం.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తిత్లీ సాయం కొందరికే ! ఇటు చూడండి సీఎం !
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను సాయం కొందరికే అందింది. కేవలం ఉద్దానం పరిసరాల్లో ఉన్న రైతులకు అందించి, పరిశ్రమలకు సాయం చేయడం మరిచిపోయారు అన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి వేళ తిత్లీ తుఫాను బాధితులకు సంబంధించి 90 వేల మంది లబ్ధిదారులకు 182 కోట్ల 60 లక్షల ఆరు వేలు జమ చేయడం ఆనందంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవిత్ర యజ్ఞం చేస్తున్నాం..ఆదరించండి
- మూడో విడత అమ్మ ఒడికి శ్రీకారం
- పథకం వర్తింపునకు
75 శాతం హాజరు తప్పని సరి
- శ్రీకాకుళం వాకిట సీఎం
- చదువులపై పెట్టుబడులు అన్నవి
సమాజం తల రాతను మార్చేవే
- విపక్షాల విమర్శలు నమ్మొద్దు
- విష ప్రచారం తిప్పి కొట్టండి
- అతి కొద్ది మందికి మాత్రమే
అందని అమ్మ ఒడి
- మంత్రులు బొత్స మరియు ధర్మాన
- ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మంత్రి చెప్పినా వినరేం ! శ్రీకాకుళం వైసీపీ కాస్త విభిన్నం
అంతా ఒక్కటై చేస్తున్నారు. వారు కార్యర్తలు కాదు వలంటీర్లు. వలంటీర్లకే అధికారం అన్న విధంగా స్థానికంగా వినపడుతున్న మాట. ఆ విధంగా శ్రీకాకుళం నగర వైస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, కార్యకర్తలకూ మధ్య దూరం పెరిగి పెద్దదవుతోంది. కార్యకర్త అంటే సేవా భావంతో పనిచేసేవాడే అని ధర్మాన అంటున్నారు. కానీ వాస్తవిక స్థితిగతులు ఇందుకు భిన్నంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం పెద్ద తామరపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కల్వర్టును ఢీకొనడంతో బస్సులో ఉన్న 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...