IPL 2022 : బెంగళూరుతో తలపడనున్న రాజస్థాన్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 38 మ్యాచ్లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 39 వ మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పూణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


జట్ల అంచనా :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్/మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c&wk), షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news