టీడీపీని ప్రజలు ఈకలు ఊడిన కోడిలా చేశారు : సజ్జల

-

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.లోకేష్ కి పీకడం అనే మాట తప్ప ఏమీ రాదని విమర్శించారు.తెలుగుదేశం పార్టీకి దింపడు కళ్లెం ఆశ తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు.టీడీపీని ప్రజలు ఇకలు ఊడిన కోడిలా చేశారని అన్నారు.మరో 5 ఏళ్ల పాటు దేశంలోనే వైసీపీ పాలన అగ్రగామిగా ఉంటుందని ఏ ఎన్నికలొచ్చినా వైసీపీదే విజయం అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై లోకేశ్, పవన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి దింపడు కళ్లెం ఆశ తప్ప ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీని ప్రజలు ఈకలు ఊడిన కోడిలా చేశారని విమర్శించారు. దత్తపుత్రులు ఎంతమంది వచ్చినా జగన్‌కు కాదని ధీమా వ్యక్తం చేశారు. మరో ఐదేళ్లపాటు వైసీపీ పాలన దేశంలోనే అగ్రగామిగా ఉంటుందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version