BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం !

-

BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం జరిగింది.

Emergency landing of Hyderabad Tirupati flight at Shamshabad International Airport

ఈ తరుణంలోనే… శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకుచ్చారు అధికారులు. ఆ ఇండిగో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news