జనసేన కి షాక్.. వైసీపీలోకి పితాని బాలకృష్ణ..!

-

జనసేన పార్టీని పెట్టినప్పుడు నుండి ఇప్పటివరకు మద్దతు ఇచ్చిన జనసైనికులు ఒక్కొక్కరిగా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి వలన సీటు కోల్పోయిన వాళ్లు పక్క పార్టీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీకి పోటీ చేస్తున్న పితాని బాలకృష్ణ ముమ్మిడివరం టికెట్ మళ్లీ ఆశించారు పొత్తులో భాగంగా టిడిపికి చెందిన దాట్ల బుచ్చిబాబు టికెట్ ని ఖరారు చేశారు.

దీంతో పితానికి నిరాశ కలిగింది. జనసేన ఏర్పడిన తొలినాడులో పర్యటించిన పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణకి ప్రాధాన్యతని ఇవ్వలేదు అందుకని బాలకృష్ణకి సీటు దక్కకపోవడంతో వైసీపీ కాంగ్రెస్ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు గత కొన్ని రోజులు అసంపృప్తి తో ఉన్న బాలకృష్ణ వైసిపి కి చెందిన కోఆర్డినేటర్ మిధున్ రెడ్డితో భేటీ అయ్యారు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news