BREAKING ఇండియా ఓపెన్ 2022లో సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు

-

ఇండియన్ ఓపెన్ 2022 లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్ లో తన ప్రత్యర్థి అయిన… అస్మిత చలిహా ను ఓడించింది షట్లర్ పీవీ సింధు. దీంతో నేరుగా పీవీ సింధు ఇండియన్ ఓపెన్ 2022 లో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.

ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో… మొదటి రౌండ్ లో 21-7 తో ముందంజ వేసిన పి.వి.సింధు.. రెండో రౌండు లో 21-18 తో అస్మితా పై విజయం సాధించింది పి.వి.సింధు. రెండో రౌండ్ లలోనూ .. పైచేయి సాధించిన పీవీ సింధు నేరుగా సెమీ ఫైనల్లోకి చేరుకుంది.

కాగా అంతకుముందు మ్యాచ్ లో… ఏరా శర్మ పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ప్రత్యర్థి ఈరా శర్మను 21-10,21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పివి సింధు… నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ లోనూ అశ్విత పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పీవీ సింధు సాధించిన ఈ విషయంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news