ధోనీ అరుదైన రికార్డ్…!

-

ప్రారంభ మ్యాచ్‌ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ ని చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డ్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌ గా తను నిలిచాడు. అబుదాబీలో షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

ముంబై ఇండియన్స్ 2013 సీజన్ నుండి వారి 8 ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్లలో ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. నేడు పంజాబ్ ఢిల్లీ మధ్య రెండో ఐపిఎల్ మ్యాచ్ నిర్వహిస్తారు. బ్యాటింగ్ లో ముంబై వైఫల్యం ఆ జట్టుని దెబ్బ తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news