IPL 2022 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 లో నేడు రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. ముంబై Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ 3:30 గంటలకు జరుగనుంది. అయితే ఇందులో టాస్ నెగ్గిన గుజరాత్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ చేయనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్(సి), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(w), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, టిమ్ సౌతీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news