ఐపీఎల్ 2023: ధోని తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధిస్తాడా ?

-

ఐపీఎల్ సీజన్ 16 లో మొదటి మ్యాచ్ చెన్నై మరియు గుజరాత్ ల మధ్యన జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ తీసుకోగా.. బ్యాటింగ్ లో చెన్నై నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ బ్యాటింగ్ తో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ చెన్నైకు ఈ స్కోర్ ను అందించాడు.. ఆఖర్లో ధోని సైతం స్ట్రైక్ రేట్ తో ఫర్ సిక్సర్ కొట్టాడు. కానీ ఈ పిచ్ మీద ఈ టార్గెట్ ను డిఫెండ్ చేయగలరా అన్నది సందేహమే అని చెప్పాలి.

కానీ చెన్నైకు బ్యాటింగ్ కన్నా… బౌలింగ్ చాలా బాగా కుదిరింది. స్పీడ్ లో దీపక్ చాహర్, బెన్ స్టోక్స్ , దేశపాండే లు స్వింగ్ తో హడలెత్తించే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్ లో జడేజా, శాంట్ నర్, మొయిన్ లు ఉన్నారు. మరి ధోని ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ లో తన టీం ను తన కెప్టెన్సీ తో విజయాన్ని అందిస్తాడా ?

Read more RELATED
Recommended to you

Latest news