Dhruv Jurel : మా అమ్మ బంగారం అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది..

-

Dhruv Jurel : క్రికెట్ కిట్ కోసం తమ అమ్మ బంగారం అమ్మేసినట్లు టీం ఇండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ తెలిపారు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడతానంటే మా నాన్న తిట్టేవారు. క్రికెట్ కిట్ కు 6-7 వేలు అవుతుందంటే ఆటే మానేయమన్నారు.

Dhruv Jurel Mother acquired cricket package by promoting gold chain, father was a constable

అప్పుడు బాత్రూంలోకి వెళ్లి ఏడుస్తూనే ఉన్నా. కానీ మా అమ్మ తన బంగారు చైన్ ను విక్రయించి కిట్ కొనిచ్చింది’ అని ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా ఇంగ్లాండ్ తో జరిగే తొలి 2 టెస్టులకు జురెల్ ఎంపికయ్యారు.

  • ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించారు
  • టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (C ), S గిల్, Y జైస్వాల్, విరాట్ కోహ్లీ, S అయ్యర్, KL రాహుల్ (wk), KS భరత్ (wk), ధృవ్ జురెల్ (wk), R అశ్విన్, R జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, Mohd. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news