హైదరాబాద్ : ఇటీవల నగరంలో జరిగాయి. ఈ పోటీల్లో హైదరాబాద్ కు చెందిన జోయ్ జిమ్నాస్టిక్స్ అకాడమీ విద్యార్థలు ప్రతిభను కనబరిచారు. ఆయా కేటగిరీల్లో 34 మంది పాల్గొన్న ఈ పోటీల్లో జోయ్ అకాడమీకి చెందిన స్టూడెంట్లు 22 మెడల్స్ సాధించారు. కె జైశ్వీ, జి. అంజన, జి నిశ్చల, శియా, దీక్షిత ఆల్రౌండర్ చాంపియన్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఈ ప్రతిభ కనబర్చడంసంతోషంగా ఉందనీ, రానున్న రోజుల్లో మరింత మందిని చాంపియన్లుగా తయారు చేస్తానని అకాడమీ హెడ్ కోచ్ అలికా జో అన్నారు.
జిమ్నాస్టిక్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
మాజీ మంత్రి సోమిరెడ్డి పై కాకాని గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి సోమిరెడ్డి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని...
Anji N -
కాంగ్రెస్ పార్టీనీ ప్రారంభించిన అతని పేరే అనడానికి రావట్లేదు: బండి సంజయ్
బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్...
వైఎస్ ఫ్యామిలీ పై బొత్స షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో అన్నా చెల్లెల రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత ఆంధ్ర...