IND vs NZ: ఇండోర్ లోని మూడో వన్డేలో సెంచరీలతో అదరగొట్టిన ఓపెనర్లు

-

నేడు ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్ – న్యూజిలాండ్ మూడవ వన్డేలో భారత ఓపెనర్లు దంచి కొడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారీ షాక్ తగిలేలా ఉంది. దళిత బ్యాటింగ్ చేస్తున్న భారత్ రికార్డు స్కోరు దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు మెరుపు వేగంతో సెంచరీలు పూర్తి చేశారు.

రోహిత్ శర్మ 83 బంతుల్లో 6 సిక్స్ లు, 9 ఫోర్ ల సహాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్ కెరీర్ లో ఇది అతనికి 31 సెంచరీ కావడం విశేషం. ఇక మరో ఓపెనర్ శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాదా మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news