WCL 2024: యూవీ సత్తా.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!

-

India Champions In WCL 2024 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 157 పరుగులు చేయగా.. భారత్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో రాయుడు 50, గుర్‌కీరత్ సింగ్ 34, యూసుఫ్ పఠాన్ 30 పరుగులతో రాణించారు.

India Champions Clinch Title With Thrilling Victory Over Pakistan Champions In WCL 2024 Final

పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ యామిన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ తలో వికెట్ తీశారు. కాగా, జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 153 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93*), శుభ్మన్ గిల్ (58*) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో రాణించారు. నామమాత్రమైన చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news