IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్

-

ఇవాళ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ కు పాండ్యా కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారు.

ఇండియా : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (WK), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్

న్యూజిలాండ్‌ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (WK), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, బెన్ లిస్టర్/జాకబ్ డఫీ

Read more RELATED
Recommended to you

Latest news