రింకూని బలిపశువును చేశారు: కృష్ణమాచారి

-

టీ 20 వరల్డ్ కప్ నకు ఇండియా టీం సెలక్షన్ పట్ల భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ పెదవి విరిచారు. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాకు అసలు నచ్చలేదు. ప్రపంచమంతా రింకు సింగ్ గురించి మాట్లాడుకుంటుంది.

Rinku Singh is a certainty in India’s final 15 for T20 World Cup

అలాంటి వారిని మీరు ఎలా డ్రాప్ చేస్తారు? నా దృష్టిలో జైస్వాల్ ను డ్రాప్ చేసైనా రింకును తీసుకోవాల్సింది. మొత్తం వ్యవహారంలో అతడిని బలి పశువును చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా (విసి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికె), సంజు శాంసన్ (వికె), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news