టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా

-

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా జట్టు. ఈ మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్, సీన్ అబాట్ ల స్థానాల్లో మ్యాక్స్ వెల్, స్టార్క్ రీ ఎంట్రీ ఇచ్చారు.

సౌత్ ఆఫ్రికా తుది జట్టు :
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి.

ఆస్ట్రేలియా తుది జట్టు :

ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెన్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), పాస్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్ వుడ్.

Read more RELATED
Recommended to you

Latest news