West Indies vs India : నేడే విండీస్, టీమిండియా మధ్య 4వ టీ20

-

విండీస్‌ పై వన్డే సిరీస్‌ ను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ పై న కూడా కన్నేసింది. ఇప్పటికే 2-1 తేడాతో ఈ సిరీస్‌ లో టీమిండియా ముందంజ లో ఉంది. ఇక ఇవాళ విండీస్, ఇండియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇవాళ్టి టీ 20 మ్యాచ్‌ కు రోహిత్‌ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ నాలుగో టీ 20 మ్యాచ్‌ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా వేదికగా జరుగనుండగా.. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


ఇండియా XI: రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, R అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్/రవి బిష్ణోయ్/హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్

విండీస్‌ XI: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), రోవ్‌మన్ పావెల్, షిమోన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (WK), జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్/కీమో పాల్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

Read more RELATED
Recommended to you

Latest news