WPL 2024.. గుజరాత్ తో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

-

మహిళల ప్రీమియర్ లీగ్ లో మూడో మ్యాచ్ కి రంగం సిద్ధం అయింది. గుజరాత్ జేయింట్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మరికాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టోర్నీలో ముంబయి ఒక విజయంతో కొనసాగుతుంది. గుజరాత్ జెయింట్స్ కి ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం.

తుదిజట్లు :

హీలే మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), సాట్ స్కివెర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, ఎస్ సజన, షబ్నీమ్  ఇస్మాయిల్, కీర్తన బాల కృష్ణన్, సైకా ఇసాక్. 

గుజరాత్ జెయింట్స్ :

బెత్ మూవీ (వికెట్ కీపర్/కెప్టెన్), వేదా  కృష్ణమూర్తి, ోయిబ్ లిట్చ్ ఫీల్డ్, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డెనర్, దయాలన్ హేమలత, స్నేహ్ రాణా, తనుజా కాన్వార్, కాథరిన్ బ్రైస్, లీ తహుహు, మేఘనా సింగ్ తుది జట్టులో ఆడనున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news